Header Banner

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! గ్రామ వార్డు సచివాలయాలకు కొత్త విభజన !

  Thu Apr 10, 2025 18:16        Politics

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థలో కీలక మార్పులు చేపట్టింది. తాజాగా మూడు కేటగిరీలుగా సచివాలయాలను విభజిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజల సంఖ్యను ఆధారంగా చేసుకుని సచివాలయాల్లో సెక్రటరీల సంఖ్యను నిర్ణయించింది. ఇందులో భాగంగా, జనాభా 2500 లోపు ఉన్న సచివాలయాలకు ఇద్దరు సెక్రటరీలు, 2501 నుంచి 3500 మధ్య జనాభా ఉన్న సచివాలయాలకు ముగ్గురు సెక్రటరీలు, మరియు 3501 పైగా జనాభా ఉన్న సచివాలయాలకు నలుగురు సెక్రటరీల‌ను కేటాయించాలని నిర్ణయించింది. ఈ మేరకు సెక్రటరీలకు సాధారణ విధులను కేటాయిస్తూ ప్రభుత్వం వివిధ శాఖల సెక్రటరీలను సర్దుబాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

 

ఇది కూడా చదవండి: మాజీ సీఎం కుటుంబం పై అనుచిత వ్యాఖ్యలు! చేబ్రోలు కిరణ్ అరెస్ట్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మాజీ మంత్రి హైకోర్టులో షాక్.. ఇక అరెస్టేనా?

 

జగన్ చేసిన వ్యాఖ్యలు కలకలం - క్షమాపణ చెప్పాలని డిమాండ్! పోలీసు సంఘం స్ట్రాంగ్ కౌంటర్!

 

రెండు తెలుగు రాష్ట్రాల‌కు పండగ లాంటి వార్త! గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు గ్రీన్ సిగ్న‌ల్‌!

 

ఏపీ ప్రజలకు మరో శుభవార్త.. అమరావతిలో ఇ-13, ఇ-15 కీలక రహదారుల విస్తరణ! అక్కడో ఫ్లైఓవర్ - ఆ ప్రాంతం వారికి పండగే!

 

వల్లభనేని వంశీకి మరో ఎదురుదెబ్బ.. మళ్లీ రిమాండ్ పొడిగింపు!

 

సినీ నటుడు సప్తగిరి ఇంట్లో విషాదం! ఈరోజు తిరుపతిలో అంత్యక్రియలు..

 

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh #APGovernment #VillageSecretariats #GramaSachivalayam #WardSecretariat #APGovtUpdate #AdministrativeReforms